‘Modi Hai Toh Mumkin Hai’: మోడీ ఉంటే అన్నీ సాధ్యమే, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆసక్తికర వ్యాఖ్యలు, ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు

మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో అనూహ్య ట్విస్టుల మధ్య రాత్రికి రాత్రే సీఎంగా రెండవసారి ప్రమాణం స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవిస్ మీడియా ముందుకు వచ్చారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ సీఎం ఫడ్నవిస్ ( Maharashtra CM Devendra Fadnavis) ధన్యవాదాలు తెలిపారు.

Maharashtra Govt Upadets Devendra Fadnavis, Maharashtra CM for the 2nd time, tells BJP workers ‘Modi hai toh mumkin hai’(Photo-ANI)

Mumbai, November 23: మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో అనూహ్య ట్విస్టుల మధ్య రాత్రికి రాత్రే సీఎంగా రెండవసారి ప్రమాణం స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవిస్ మీడియా ముందుకు వచ్చారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ సీఎం ఫడ్నవిస్ ( Maharashtra CM Devendra Fadnavis) ధన్యవాదాలు తెలిపారు.

ముంబైలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఎట్టకేలకు మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం.అదే విధంగా ప్రధాని మోడీ (PM Modi), హోమం మంత్రి అమిత్ షా (Amit Shah)లకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నా’అని అన్నారు. అజిత్ పవార్ (Ajit pawar) సహకారంతో మహారాష్ట్రలో బీజేపీ రానున్న అయిదేళ్లు సుస్థిర పాలన అందిస్తుందని అన్నారు. మోడీ ఉంటే అన్నీ సాధ్యమే (Modi hai toh mumkin hai) అని వెల్లడించారు.

ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: ఫడ్నవిస్

కాగా మహారాష్ట్రలో నెల రోజుల నుంచి సీఎం ఎవరు అనేదానిపై ట్విస్టులు మీద ట్విస్టులు నడిచిన సంగతి తెలిసిందే. అధికార ఏర్పాటు ఎవరు చేస్తారనే దానిపై ఓ పట్టాన కొలిక్కి రాకపోవడంతో గవర్నర్ రాష్ట్రపతి పాలన విధించారు. ఇప్పుడు అజిత్ పవార్ సపోర్టుతో దేవేంద్ర ఫడ్నవిస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో అక్కడ రాష్ట్రపతి పాలనను ఎత్తివేయడం జరిగింది. సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Violence Erupts In Manipur: మణిపూర్ లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. భద్రతా సిబ్బంది - కుకీల మధ్య ఘర్షణ, ఒకరు మృతి, ఏడుగురు అరెస్ట్

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు

Advertisement
Advertisement
Share Now
Advertisement